వాహనదారులకు పోలీసుల హెచ్చరిక

80பார்த்தது
వాహనదారులకు పోలీసుల హెచ్చరిక
పాల్వంచ పట్టణంలో మంగళవారం ద్విచక్ర వాహనదారులకు పట్టణ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వాహనదారులను హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనంపై ఇద్దరి కంటే ఎక్కువ మంది ప్రయాణిస్తే జరిమాన విధిస్తామన్నారు.

தொடர்புடைய செய்தி