అక్రమ గంజాయి పట్టివేత

61பார்த்தது
అక్రమ గంజాయి పట్టివేత
వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 246 కేజీల గంజాయిని ఆదివారం జూలూరుపాడు పోలీస్ స్టేషన్ సమీపంలో పట్టణ పోలీసులు, టాస్క్ ఫోర్ సిబ్బంది కలిసి పట్టుకున్నట్లు కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ వివరాలను వెల్లడించారు. సారపాక మండలానికి చెందిన దుగ్గెంపూడి శివ శంకర్ రెడ్డి, సారపాక మసీదు బజారుకు చెందిన నాగేంద్రబాబులు కలిసి 246 కేజీల గంజాయిని కొనుగోలు చేసి వాహనంలో సారపాక నుంచి ఖమ్మం వైపు తరలిస్తున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி