పోలీస్ జాగిలానికి అంత్యక్రియలు

59பார்த்தது
పోలీస్ జాగిలానికి అంత్యక్రియలు
జిల్లా పోలీసు శాఖకు చెందిన పోలీసు జాగిలా(షైనీ) అనారోగ్యంతో మంగళవారం మరణించింది. పోలీస్ హెడ్ క్వార్టర్స్లో షైనీ అంతిమయాత్ర నిర్వహించారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ డాగ్ స్క్వాడ్లో విధులు నిర్వర్తిస్తున్న షైనీ నెల రోజులుగా బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతోంది. పరిస్థితి విషమించడంతో కన్ను మూసింది. షైనీ భౌతిక కాయాన్ని అదనపు ఎస్పీ పరితోశ్ పంకజ్ సందర్శించి నివాళి అర్పించారు. పోలీస్ సెల్యూట్ చేసి జోహార్లు అర్పించారు.

தொடர்புடைய செய்தி