ఏచూరి మృతికి బార్ అసోసియేషన్ సంతాపం

75பார்த்தது
ఏచూరి మృతికి బార్ అసోసియేషన్ సంతాపం
కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీతారాం ఏచూరి మృతికి న్యాయవాదులు శుక్రవారం సంతాపం తెలిపారు. విద్యార్థి దశ నుంచే సీతారాం ఏచూరి ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశారని బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు తోట మల్లేశ్వర రావు, కోశాధికారి అరకల కరుణాకర్, క్రీడా సాంస్కృతిక కార్యదర్శి దూదిపాల రవి కుమార్ చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி