ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ప్రవేశాలు

57பார்த்தது
ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ప్రవేశాలు
ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో నాలుగో విడత ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కొత్తగూడెం రుద్రంపూర్ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ రమేశ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పదివ తరగతి ఉత్తీర్థులు ఆసక్తి గల కోర్సుల్లో చేరొచ్చన్నారు. ఈ నెల 20 వరకు https: //iti. telangana. gov. in 3 చేసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி