చర్లలో పోలీసుల తనిఖీలు

68பார்த்தது
చర్లలో పోలీసుల తనిఖీలు
మావోయిస్టుల బంద్ నేపథ్యంలో చర్లలో పోలీసులు సోమవారం ముమ్మర తనిఖీలు చేపట్టారు. దుకాణాలు యథావిధిగా తెరుచుకున్నాయి. సీఐ రాజువర్మ, ఎస్సై నర్సిరెడ్డి ఆధ్వర్యంలో వివిధ కూడళ్లల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. సరిహద్దు ఛత్తీస్ ఘఢ్ నుంచి చర్ల వైపుగా ఉన్న రహదారుల్లో కేంద్ర పారామిలటరీ బలగాలు పెట్రోలింగ్ చేపట్టాయి.

தொடர்புடைய செய்தி