ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే

60பார்த்தது
ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే
దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగర్ గ్రామంలోని సిఎస్ఐ ప్రాథమిక పాఠశాలను బుధవారం భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు సందర్శించారు. ఈ సందర్భంగా సిఎస్ఐ పాఠశాలను ప్రభుత్వ పాఠశాలగా అప్ గ్రేడ్ చేయాలని స్థానికులు కోరారు. ప్రభుత్వ అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యే వారికి తెలిపారు.

தொடர்புடைய செய்தி