వన మహోత్సవం ద్వారా అటవీ విస్తీర్ణాన్ని పెంచుదాం

72பார்த்தது
వన మహోత్సవం ద్వారా అటవీ విస్తీర్ణాన్ని పెంచుదాం
రాష్ట్రంలో అటవీ అభివృద్ధి కోసం అహర్నిశల శ్రమిస్తున్న హరిత సైనికుల సేవలు ప్రశంసనీయమని రాష్ట్ర అటవీ శాఖ కార్పొరేషన్ చైర్మన్, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య బుధవారం ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సభ బుధవారం నెహ్రూ జూలాజికల్ పార్కులో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య హాజరయ్యారు.

தொடர்புடைய செய்தி