వసతి గృహాన్ని సందర్శించిన ఐటీడీఏ పిఓ

79பார்த்தது
వసతి గృహాన్ని సందర్శించిన ఐటీడీఏ పిఓ
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడపబడుతున్న పీఎంహెచ్ వసతి గృహంలో ఉంటున్న విద్యార్థులకు, నర్సింగ్ కళాశాలలో శిక్షణ తీసుకుంటున్న నర్సింగ్ విద్యార్థినిలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా శాశ్వతంగా వసతి సౌకర్యాలు కల్పిస్తామని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. బుధవారం నాడు భద్రాచలంలోని పీఎంహెచ్ హాస్టల్ ను ఆయన సందర్శించి హాస్టల్లోని పరిసరాలు డార్మెటరీ డైనింగ్ హాల్ పరిశీలించారు.

தொடர்புடைய செய்தி