తగ్గుముఖం పట్టిన గోదావరి

81பார்த்தது
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా తగ్గుతోంది. ఆదివారం సాయంత్రానికి గోదావరి నీటిమట్టం 34. 9 అడుగులకు చేరిందని సీడబ్ల్యూసీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రెండవ ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహించిన గోదావరి క్రమేపి తగ్గుతూ వస్తుందని అన్నారు.

தொடர்புடைய செய்தி