రామాయణం పారాయణం నిర్వహణ

67பார்த்தது
రామాయణం పారాయణం నిర్వహణ
భద్రాద్రి రామాలయంలో వాల్మీకి రామాయణాన్ని సంపూర్ణంగా పారాయణం చేసే అవకాశం కల్పించారు. అక్టోబర్ 3నుంచి 12వరకు రామాలయంలో శరన్నవరాత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రామాయణ మహాపారాయణం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో రమాదేవి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే పారాయణాభిలాషులు దేవస్థానం ఆస్థాన వేదపండితులు సంప్రదించాలని ఏవో రమాదేవి తెలిపారు. సెప్టెంబర్ 22లోపు వివరాలు తెలపాలని ఆమె కోరారు.

தொடர்புடைய செய்தி