భద్రాచలంలో పర్యటించిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు

76பார்த்தது
భద్రాచలంలో పర్యటించిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు
భద్రాచలంలో శుక్రవారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శుక్రవారం రేగా కాంతారావు పర్యటించారు. పట్టణంలోని శాంతినగర్ లో ఉన్న బీఆర్ఎస్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ ఇంట్లో నియోజకవర్గస్థాయి బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో సమావేశమైయ్యారు. ఎమ్మెల్యే ఫిరాయింపుల కేసు తీర్పుపై ముఖ్య నాయకులతో రేగా కాంతారావు చర్చించారు.

தொடர்புடைய செய்தி