నిబంధనలు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు

58பார்த்தது
నిబంధనలు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు
గణేశ్ ఉత్సవాల పేరుతో ఎవరైనా బలవంతంగా చందాలు వసూలు చేసి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చండ్రుగొండ ఎస్సై స్వప్న శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. భక్తులు దాతృత్వంతో ఇచ్చిన కానుకలను తీసుకోవాలన్నారు. అంతేకానీ, నిర్బంధంగా ఎవరైనా చందాలకు ఒత్తిడి చేస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.

தொடர்புடைய செய்தி