రేషన్ బియ్యం పట్టుకున్న పోలీసులు

60பார்த்தது
అన్నపురెడ్డిపల్లి మండలం గుంపెన గ్రామం నుండి శనివారం ట్రాక్టర్ లో అక్రమంగా ఆంధ్రకు తరలిస్తున్న 25 క్వింటాల రేషన్ బియ్యాన్ని ఎర్రగుంట వద్ద పోలీసులు, టాస్క్ఫోర్స్ సిబ్బంది పట్టుకున్నారు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న షేక్ అజీమ్, కొరస రాజేష్ అనే ఇద్దరు వ్యక్తులను వారు అదుపులోకి తీసుకొని వారి వద్ద రేషన్ బియ్యం తరలిస్తున్న ట్రాక్టర్ ను సీజ్ చేసి అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

தொடர்புடைய செய்தி