మూకమామిడి ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టాలి

67பார்த்தது
ములకలపల్లి మండలంలోని మూకమామిడి ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు గండిపడటం వల్ల నీరు వృధాగా వెళ్ళిపోతుందని మండల కార్యదర్శి రామకృష్ణ అన్నారు. కావున అధికారులు వెంటనే స్పందించి గండి పడిన చోట యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేపట్టాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி