వివాహిత మిస్సింగ్

71பார்த்தது
వివాహిత మిస్సింగ్
చంద్రుగొండ మండలానికి చెందిన ఓ వివాహిత అదృశ్యమైనట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గంజి స్వప్న బుధవారం తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం ఆమె ఈనెల 3న టీటీసీ పరీక్ష రాసేందుకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని భర్త ఫిర్యాదు చేశారు. ఈ కేస్ పై విచారిస్తున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி