మాజీ ఎమ్మెల్యేలు ధర్నా చేయడం మా విశ్వసనీయతకు గుర్తింపు: సీఎం

83பார்த்தது
మాజీ సీఎం కేసీఆర్, వారి అల్లుడు హరీష్ రావుకు మంచి కన్నా దోచుకోవడంపైనే ఎక్కువ ఆసక్తి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద గురువారం పంప్ హౌస్ ప్రారంభించి మాట్లాడారు. గత ప్రభుత్వంలో నీళ్లు కావాలని అడగని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు నీళ్లు కావాలని ధర్నాలు చేయడం మా విశ్వసనీయతకు గుర్తింపు అన్నారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాలకు సీతారామ జలాలను అందిస్తామని సీఎం చెప్పారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி