సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన డిసిఎంఎస్ ఛైర్మన్

51பார்த்தது
ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను బుధవారం డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను అధికారులు యుద్ధప్రతిపాదికన చేస్తున్నారని డీసీఎంఎస్ చైర్మన్ అన్నారు. సీతారామ ప్రాజెక్టు వల్ల లక్షల ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி