పిడుగుపాటుకు అన్నదమ్ములు మృతి

560பார்த்தது
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం జమేదారు బంజర్ లో గురువారం విషాదం చోటు చేసుకుంది. పిడుగుపాటుకు ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. జమేదారు బంజర్ గ్రామానికి చెందిన బొర్రా సిద్దు (15), బొర్రా చందు (11) అన్నదమ్ములు తల్లితండ్రులతో కలిపి గ్రామంలోని పుల్లయ్య చెరువు వద్ద పొలానికి వెళ్లారు. భారీ వర్షానికి పొలంలో పిడుగు పడటంతో చిన్నారులు ఇద్దరు మృతి చెందారు. దీంతో తల్లితండ్రులు బోరున విలపిస్తున్నారు.

தொடர்புடைய செய்தி