అధికారిని బెదిరించిన ఇరువురిపై కేసు నమోదు

81பார்த்தது
అధికారిని బెదిరించిన ఇరువురిపై కేసు నమోదు
చంద్రుగొండ మండల ప్రత్యేకాధికారి సంజీవరావుని బెదిరించిన ఇద్దరు వ్యక్తులపై బుధవారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. మండల ప్రత్యేకాధికారి సంజీవరావుని ఖమ్మంకు చెందిన అభిషేక్, అప్పారావులు తాము విలేకర్లమని మీటింగ్కి వెళ్తున్నామని తమ కారులో పెట్రోల్ పోయించాలని బెదిరించారు. సంజీవరావు ఫిర్యాదు మేరకు ఇరువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.

தொடர்புடைய செய்தி