జిల్లా కలెక్టర్ అడవిలో 8 కి. మీ నడక

64பார்த்தது
జిల్లా కలెక్టర్ ఆదివారం అడ్వెంచర్ చేశారు. చండ్రుగొండ మండలం బెండాలపాడు అడవులకు చేరుకున్న కలెక్టర్ ఎవ్వరికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కేవలం స్థానిక ఆదివాసులతో కలసి బెండాలపాడు అడవుల్లో 8 కి. మీ దూరం నడుస్తూ కనకగిరి కొండలను ఎక్కుతూ ప్రకృతిని ఆస్వాదించారు. కొండలపై ఉన్న కాకతీయ రాజుల స్థావరాలను సందర్శించారు. ఆదివాసులు తయారు చేసిన వెదురు వస్తువులను పరిశీలించారు.

தொடர்புடைய செய்தி