నిందితులను కఠినంగా శిక్షించాలి

55பார்த்தது
కోల్కతాలో వైద్య విద్యార్థినిపై హత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల ఐక్య వేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి పట్టణంలో రాజీవ్ గాంధీ చౌరస్తా నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించారు. దోషులను గుర్తించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி