లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలి

54பார்த்தது
లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలి
కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో రైస్ మిల్లుల సామర్థ్యానికి అనుగుణంగా కేటాయించిన సీఎంఆర్ లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కాగజ్‌నగర్‌ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా అన్నారు. గురువారం జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణుతో కలిసి జిల్లాలోని రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி