ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలమహానాడు ర్యాలీ

54பார்த்தது
ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి భారత్ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో బుధవారం కాగజ్‌నగర్‌ లో బంద్ ప్రశాంతగా కొనసాగింది. పట్టణంలో పలు వీధుల గుండా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక సమితి నాయకులు ప్రశాంతంగా ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఎస్సీ వర్గీకరణ సరికాదని, దీనిని తాము వ్యతిరేకిస్తున్నామని, తమకు అన్యాయం జరుగుతుందని అన్నారు.

தொடர்புடைய செய்தி