కాగజ్ నగర్ పట్టణ పద్మశాలి సేవా సంఘం ఎన్నికలు ఏకగ్రీవం

83பார்த்தது
కాగజ్ నగర్ పట్టణ పద్మశాలి సేవా సంఘం ఎన్నికలు ఏకగ్రీవం
కాగజ్ నగర్ లోని సంఘ కార్యాలయంలో చివరి రోజు నామినేషన్ ప్రక్రియలో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి పదవికి ఒకే ఒక నామినేషన్ సెట్ రావడంతో ఎన్నికల అధికారులు శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ అధ్యక్షులుగా దాసరి వెంకటేష్, ప్రధాన కార్యదర్శిగా కొంగ సంపత్ కుమార్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు గడదాసు నారాయణ, బూర సమ్మయ్య, దాసరి శ్రీకాంత్ తెలిపారు.

தொடர்புடைய செய்தி