గణనాథున్ని దర్శించుకున్న ఎమ్మెల్సీ దండె విఠల్

76பார்த்தது
కాగజ్‌నగర్‌ పట్టణంలోని మేయిన్ మార్కెట్లో శ్రీ సాయి గణేష్ మండలి వారు ఏర్పాటు చేసిన మండపంలో అయోధ్య బాలరాముని రూపంలో కొలువుదీరిన గణనాథున్ని ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండె విఠల్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రదములు స్వీకరించారు. ఈ సందర్భంగా వారిని కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, మార్కెట్ వ్యాపారస్తులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி