ఒంటి కాలిపై కార్మికుల నిరసన

51பார்த்தது
అసిఫాబాద్ సీహెచ్సి ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ కార్మికులకు పెండింగ్ లో ఉన్న 3నెలల వేతనాలను వెంటనే చెల్లించి, ఈఎస్ఐ, పిఎఫ్, ఇన్సూరెన్స్ గుర్తింపు కార్డ్ తో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయుసీ ఆధ్వర్యంలో బుధవారం ఆసిఫాబాద్ సిహెచ్సి ముందు ఒంటి కాలుపై నిలబడి నిరసన తెలిపారు. ఏఐటీయుసీ జిల్లా అధ్యక్షుడు టి. దివాకర్ మాట్లాడుతూ. వెంటనే వేతనాలు చెల్లించాలని కోరారు.

தொடர்புடைய செய்தி