జైనూర్ లో రూ. 1.31 లక్షల రూపాయలు పట్టివేత

1098பார்த்தது
జైనూర్ లో రూ. 1.31 లక్షల రూపాయలు పట్టివేత
జైనూర్ మండలంలోని జంగాం గ్రామ శివారులో గురువారం ఉదయం 8: 30 గంటలకు వాహనాల తనిఖీల్లో సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ. 52, 000 బొప్పూ రాజయ్య దగ్గర పట్టుకున్నట్లు మహారాష్ట్రకు చెందిన పాండురంగధర్మ జాదవ్ దగ్గర తన వాహనంలో జైనూర్ కు వెళ్తుండగా రూ. 79, 000 రూపాయలు సరైన ఆధారాలు లేకపోవడంతో నగదును సీజ్ చేసి ఫ్లయింగ్ స్క్వాడ్ కి అప్పగించినట్టు ఎస్సై సందీప్ కుమార్ పేర్కొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி