ఎస్ఐ, కానిస్టేబుల్ పై సీపీకి మహిళ ఫిర్యాదు

63பார்த்தது
ఏన్కూరు మండల ఎస్ఐ రవికుమార్, కానిస్టేబుల్ శంకర్ పై సీపీకి ఫిర్యాదు చేసినట్లు ఓ మహిళ తెలిపారు. తన భర్త, కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని ఫిర్యాదు చేస్తే పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించారు. స్టేషన్ కు వెళ్తే ఎస్సై, కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తిసున్నారని సీపీ సునీల్ దత్ కు గురువారం ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

தொடர்புடைய செய்தி