సింగరేణి మండలంలో వైరా ఎమ్మెల్యే విస్తృత పర్యటన

50பார்த்தது
సింగరేణి మండలంలో వైరా ఎమ్మెల్యే విస్తృత పర్యటన
సింగరేణి మండలంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సోమవారం విస్తృతంగా పర్యటించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పలు వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక అభిషేకంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీలు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. అనంతరం పలువురు బాధితులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు చంద్రప్రకాష్, రాష్ట్ర మహిళ ఉపాధ్యక్షులు మంజుల, మేదరి టోనీ, సొసైటీ డైరెక్టర్ ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி