బాధిత కుటుంబానికి బీపీ నాయక్ సాయం

53பார்த்தது
బాధిత కుటుంబానికి బీపీ నాయక్ సాయం
వైరా నియోజకవర్గం సింగరేణి మండలం గంగారం తండాకు చెందిన భారత యువ శాస్త్రవేత్త డాక్టర్ అశ్విని, వారి తండ్రి మోతిలాల్ లు ఇటీవల వరద ప్రమాదంలో మృతి చెందారు. కాంగ్రెస్ నాయకులు బీపీ నాయక్ శనివారం అశ్విని, మోతిలాల్ చిత్రపటాలకు పూలమాలవేసి, ఘనంగా నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి, 10 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఇమ్మడి తిరుపతిరావు, నర్సింగ్ శ్రీనివాసరావు, సంతోష్, తొగర శ్రీను పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி