రెండు క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

62பார்த்தது
ఆటోలో అక్రమంగా ఆంధ్రకు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు బుధవారం స్వాదీనం చేసుకున్నారు. సత్తుపల్లి మండలంలోని సదాశివునిపాలెంకు చెందిన రెడ్ల రామారావు కిలో రూ. 10చొప్పున స్థానికంగా కొనుగోలు చేసిన పీడీఎస్ రేషన్ బియ్యాన్ని ఆంధ్రాలో విక్రయించేందుకు ఆటోలో తీసుకెళ్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆటోను పట్టుకున్నారు. రెండు క్వింటాళ్ల బియ్యం, ఆటోను స్వాధీనం చేసుకుని స్థానిక స్టేషన్ కు తరలించారు.

தொடர்புடைய செய்தி