మధిరలో నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరైన ఉపాధ్యాయులు

75பார்த்தது
మధిరలో నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరైన ఉపాధ్యాయులు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో దశల వారి పోరాటంలో భాగంగా గురువారం ఎరుపాలెం మండలం సోషల్ వెల్ఫేర్ పాఠశాల ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ నాయకులు మాట్లాడుతూ. తక్షణమే గురుకులాల సమస్యలు పరిష్కరించాలని కోరారు.

தொடர்புடைய செய்தி