పైప్ లైన్ లీకేజీ.. ఇబ్బంది పడుతున్న వాహనదారులు

80பார்த்தது
పైప్ లైన్ లీకేజీ.. ఇబ్బంది పడుతున్న వాహనదారులు
మధిర పట్టణంలోని రైల్వే స్టేషన్ కు వెళ్లే మార్గంలో నడిరోడ్డుపై మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ గురైందని స్థానిక ప్రజలు తెలిపారు. పైపులైన్ లీకేజీ గురై సుమారు వారం రోజులు అవుతున్న ఇప్పటివరకు అధికారులు మరమ్మత్తు పనులు చేపట్టలేదని చెప్పారు. దీనివల్ల రోడ్డుపై గుంత ఏర్పడి రాకపోకలకు ఇబ్బందిగా ఉందని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి లీకేజీ గురైన పైపులైన్ కు మరమ్మతులు చేపట్టాలని కోరారు.

தொடர்புடைய செய்தி