సమస్యలపై అధికారులు స్పందించాలి

63பார்த்தது
సమస్యలపై అధికారులు స్పందించాలి
మధిర మున్సిపాలిటీ పరిధిలోని ఇల్లెందులపాడు 4వ వార్డు ప్రధాన రోడ్డులో 20 రోజులుగా ఉన్న గుంత కారణంగా తీవ్ర అసౌకర్యం ఎదుర్కొంటున్నట్లు ప్రజలు చెబుతున్నారు. వరదల కారణంగా ఏర్పడిన గుంత పూడ్చాలని మున్సిపాలిటీ అధికారులను కోరినా, వారు చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్థులు శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி