సీతారాం ఏచూరి బాటలో పయనిస్తాం: యుటిఎఫ్

78பார்த்தது
ఖమ్మం జిల్లా మధిర మండల కేంద్రంలోని యుటిఎఫ్ కార్యాలయంలో శనివారం సిపిఎం పార్టీ జాతీయ నాయకులు సీతారాం ఏచూరి సంతాప కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వారు కలలు కన్నా సమాజం కోసం నిరంతరం శ్రమిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

தொடர்புடைய செய்தி