మధిరలో స్వచ్ఛత-హి సేవా ప్రతిజ్ఞ చేయించిన కమిషనర్

50பார்த்தது
ఖమ్మం జిల్లా మధిర మున్సిపల్ కమిషనర్ షేక్ షఫీ ఉల్లా ఆధ్వర్యంలో బుధవారం రెండవ రోజు స్వచ్ఛత-హి- సేవా కార్యక్రమములో భాగముగా అంబేద్కర్ సెంటర్ నందు మునిసిపల్ సిబ్బంది చేత స్వచ్ఛత- హీ- సేవ ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ లత, మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, ఆర్పీలు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி