గణేషుడి శోభాయాత్ర ప్రశాంతంగా జరగాలి: సీఐ

52பார்த்தது
గణేషుడి శోభాయాత్ర ప్రశాంతంగా జరగాలి: సీఐ
వినాయక నిమజ్జనం సందర్భంగా నిర్వహించే శోభాయాత్రను ప్రశాంతంగా జరపుకోవాలని సీఐ ఉస్మాన్ షరీఫ్ ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు. రఘునాథపాలెంలోని రైతు వేధికలో తహసీల్దార్ లూధర్ విల్సన్ తో కలిసి ఉత్సవ కమిటీలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట బందోబస్తు చేపట్టామన్నారు. శోభ యాత్రలో మద్యం సేవించి పాల్గొంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி