ట్యాంక్ బండ్ నుంచి ఖైరతాబాద్ గణేశుడి ఐరన్ వెలికితీత (వీడియో)

60பார்த்தது
హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనోత్సవం ప్రశాంతంగా ముగిసింది. ఈ ఏడాది ఖైరతాబాద్ భారీ విగ్రహం పూర్తిగా మునిగిపోవడంతో సంపూర్ణ నిమజ్జనం భక్తులకు సంతృప్తినిచ్చింది. ట్యాంక్ బండ్ లో ఐరన్ తొలగింపు పనులను అధికారులు ముమ్మరం చేశారు. శుక్రవారం NTR మార్గ్ లోని క్రేన్ నంబర్ 4 వద్ద బడా గణేశ్ తయారీ కోసం వాడిన 18 టన్నుల ఇనుమును బయటకు తీశారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఎప్పటికప్పుడూ వ్యర్థాలను తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

தொடர்புடைய செய்தி