ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయంతో బతుకుతున్నాం: ప్రజలు

59பார்த்தது
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని 14వ వార్డు న్యూ అర్బన్ కాలనీలో ప్రమాదకరంగా విద్యుత్ తీగలు, చెట్ల కొమ్మలు తొలగించాలని లోకల్ యాప్ ద్వారా స్థానిక ప్రజలు కోరుతున్నారు. మీడియాతో మహమ్మద్ రంజాన్, అలీమా బీ, పర్వేజ్ లు మాట్లాడుతూ ఈ సమస్యను పరిష్కరించాలని, ప్రమాదాలు జరగక ముందే స్పందించాలని ప్రజలు వేడుకుంటున్నారు.

தொடர்புடைய செய்தி