వేములవాడ: పీహెచ్సీని తనిఖీ చేసిన కలెక్టర్

70பார்த்தது
వేములవాడ: పీహెచ్సీని తనిఖీ చేసిన కలెక్టర్
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది హాజరు కోసం బయోమెట్రిక్ పరికరాలు ఏర్పాటు చేయిస్తానని సందీప్ కుమార్ ఝా తెలిపారు. వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్సీ)ని కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ, సిబ్బంది హాజరు, రక్త పరీక్షల రిజిస్టర్ ను పరిశీలించారుడెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా తదితర కేసులపై ఆరా తీశారు.

தொடர்புடைய செய்தி