ఇది వేములవాడలోని పలు వార్డుల్లో పరిస్థితి

52பார்த்தது
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని పలు వార్డుల్లో రోడ్లు గుంతలయమయంగా మారి దర్శనమిస్తున్నాయి. రెండు రోజులుగా కురిసిన వర్షంతో గుంతల్లో వర్షపు నీరు చేరింది. ప్రయాణికులు, వాహనదారులు, ప్రలు ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. ప్రమాదాలకు సైతం గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీసీ రోడ్లు డ్రైనేజీలు లేకపోవడంతో వార్డులు అపరిశుభ్రంగా ఉన్నాయని ప్రజలు లోకల్ యాప్ కు సమాచారం ఇచ్చారు.

தொடர்புடைய செய்தி