భవన నిర్మాణ కార్మికుల ఆవేదన

63பார்த்தது
వేములవాడ పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద, భవన నిర్మాణా కార్మికుల సమస్యలపైన, భవన నిర్మాణ కార్మిక సంఘం, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు ఆదివారం మీడియాతో మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికులకు థంబ్ సిస్టమ్ రద్దు చేసి పాత పద్దతిని కొనసాగించాలన్నారు. ప్రభుత్వాలు భవన నిర్మాణ కార్మిక సంక్షేమానికి ఉపయోగపడే లేబర్ కార్డు వ్యవస్థను ప్రైవేటీకరణ చేసే ఆలోచనను మానుకోవాలని హితవు పలికారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி