అమ్మవారి సేవలో ప్రముఖులు

68பார்த்தது
అమ్మవారి సేవలో ప్రముఖులు
రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం మార్కండేయవీధిలోని శ్రీ జగదాంబ మార్కండేయ యూత్ అసోసియేషన్ మండపం వద్ద దుర్గామాత అమ్మవారిని మంగళవారం ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ లు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా మంటప నిర్వహకులు ఘన స్వాగతం పలికారు. వారి వెంట జిల్లా అధికారులు, నిర్వహకులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி