భక్తి శ్రద్ధలతో నిమజ్జన ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

55பார்த்தது
భక్తి శ్రద్ధలతో నిమజ్జన ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి
భక్తి శ్రద్ధలతో వినాయక నిమజ్జన ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపు నిచ్చారు. ఈ నెల 16న వేములవాడలో వినాయక నిమజ్జన ఉత్సవాన్ని నిర్వహించనుండగా, వేములవాడ రాజ రాజేశ్వర స్వామి ఆలయ గుడి చెరువులో చేస్తున్న ఏర్పాట్లను గురువారం ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్, రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఆయా శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు.

தொடர்புடைய செய்தி