రాజన్న సన్నిధిలో అపచారం.. మండిపడుతున్న భక్తులు

51பார்த்தது
వేములవాడ రాజన్న ఆలయంలో స్వామివారికి అపచారం చోటు చేసుకుంది. అనునిత్యం ఉదయం11: 30 నిమిషాలకు జరగాల్సిన నివేదన అరగంట ఆలస్యమైంది. వంట చేయాల్సిన వ్యక్తి డ్యూటీ సమయంలో తప్ప తాగి విధులు నిర్వహించడంతోనే స్వామివారి నివేదన అరగంట ఆలస్యం అయ్యిమైనట్లు తెలుస్తోంది. స్వామివారి నివేదనను ఆగ మేఘాల మీద తయారు చేయడంతో వంటకాలు మొత్తం మాడిపోయాయి. గుడికి ఉడకని అన్నాన్ని స్వామివారికి సమర్పించారు. దీంతో భక్తుల మండి పడుతున్నారు.

தொடர்புடைய செய்தி