జిల్లా వాలీబాల్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులుగా కూస రవీందర్

51பார்த்தது
జిల్లా వాలీబాల్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులుగా కూస రవీందర్
రాజన్న సిరిసిల్ల జిల్లా వాలీబాల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షునిగా ఆదివారం కూస రవీందర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ముంపు గ్రామాల ఐక్యవేదిక, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా గత కొన్ని సంవత్సరాలుగా వారు ఉన్నారు. ముంపు గ్రామాల సమస్యల పరిష్కారం కోసం గత కొన్ని ఏండ్లుగా ఎనలేని కృషి చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி