మత్తడి పోచమ్మ సేవలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

60பார்த்தது
మత్తడి పోచమ్మ తల్లిని బుధవారం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. అమ్మవారి కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. వారి వెంట కాంగ్రెస్ నాయకులతో పాటు మునురుకాపు సంఘ, కుల బంధువులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி