గణేశునికి కరెన్సీ డాలర్ల మాల(వీడియో)

64பார்த்தது
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని బద్ది పోచమ్మ ఆలయ సమీపంలో గణేష్ యూత్ సభ్యులు గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది నేరళ్ళ తిరుమల గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం భక్తి భావంతో గణేశునికి డాలర్ల మాలను వేశారు. గత 45 సంవత్సరాలుగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు చేస్తున్నట్లు తెలిపారు. మాల కరెన్సీ విలువ లక్ష రూపాయల వరకు ఉంటుందని మండప నిర్వహకులు చెప్పారు.

தொடர்புடைய செய்தி