51 సార్లు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం (వీడియో)

66பார்த்தது
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని శ్రీ భీమేశ్వర ఆలయ ప్రాంగణంలోని ఆంజనేయ స్వామి వారి వద్ద భక్తులు 50వ మంగళవారం సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నారు. హిందూ ఉత్సవ సమితి వేములవాడ వారి ఆధ్వర్యంలో 50వ మంగళవారం 51 సార్లు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు భక్తిశ్రద్ధలతో అధిక సంఖ్యలో రావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడాయి.

தொடர்புடைய செய்தி